In Andhra Pradesh deputy commissioner mohan has been arrested with his assets valued at Rs 800 crore at market value.Anti-Corruption Bureau officials continued their raids in nine places of Telangana state, Andhra Pradesh and Karnataka. ACB officials, led by its Central Investigation Unit DSP A. Ramadevi, started the raids on Thursday morning.Mr Mohan was arrested and produced before the ACB Court in Vijayawada. The document value of his properties is Rs 100 crore to Rs 120 crore. ACB officials said that several bank lockers were yet to be opened and searched.ACB’s Central Investigation Unit DSP A. Ramadevi she said that 12 lockers were yet to be opened and many of the documents and lockers were in Hyderabad and would be counted in the process of investigation.
Saturday, 30 April 2016
Monday, 18 April 2016
జేడీ చక్రవర్తి పెళ్లి చేసుకోనున్నాడు.
ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని మరికొద్దినెలలో జేడీ చక్రవర్తి (46) పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికైనా సెటిల్ అవ్వమనే వాళ్లమ్మ బలవంతం మీద త్వరలోనే ఓ ఇంటివాడయ్యేందుకు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దీనిపై ఈ గులాబీ హీరోని వివరణ కోరాగా 'నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత - మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఇప్పడవి వచ్చాయని అనుకుంటున్నా' అంటూ మీడియాకు తన పెళ్లి కబురందించాడు.
Sunday, 17 April 2016
ramasetu stones
If the stones near the sea at Rameshwaram in Tamil Nadu ramasetu telutayata the water. However, once there munigipoyevata stones. But by the time the construction of lankanu ramasetu Sea to join the army of Lord Rama Primate rasarata that Sri vanarulanta rocks. Therefore, since the stones ledata drownin!g. However, the scientists say other factors. The rocks belong to the same species at ramasetu pyumis, most of them are going to be like Bubbles of air, so that the stones in the water telutayani said. But there are a few more stones of the same species also astonishingly pyumis telutunnayata seawater. However, the scientists about nirupincalekapoyarata nothing.
She reach goal..
Sivils daughter of an auto driver won his first prayatnanlone ... sivils such prestigious exam that led to the forefront of his daughter, and the girl's father ... the great quest of a lot of courage, perseverance, first in front of the goal sivils vancindi prayatnanlone head .....
His next attempt to achieve a better rank in the ammayiki dam o ..
Saturday, 16 April 2016
dont publish that.
If you post a photo and delete it before it becomes a minute had crossed. Facebook ownership also comes with a message from your timeline. "If you violate Rules Facebook. Please pettakandi photo, once again, the essence of the message. Do you know what I thought the photo ... papayiki milking mother's milk for their children, while mothers in the photo .. anyone has posted photos within minutes of landing, the photo will disappear. Doing so is against Facebook's terms. You do not even try ..
Friday, 15 April 2016
Thursday, 14 April 2016
అంబేద్కర్ జయoతి సందర్బoగా ఆయన గురిoచి తెలుసుకోవాల్సిన అంశాలు
రాజ్యాంగ నిర్మాత, 'భారతరత్న' డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)లోనూ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ శనివారం వెల్లడించారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నింపడం, అసమానతలు రూపుమాపడంతోపాటు పేదరిక నిర్మూలనకూ అంబేద్కర్ విశేష కృషిచేశారని, ఆయన అందించిన స్పూర్తి నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని, అందుకే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ జయంతివేడుకలను నిర్వహిస్తున్నామని అక్బరుద్దీన్ వెల్లడించారు..
బీఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావాడేలో 1891 ఏప్రిల్ 14న జన్మించారు. న్యాయ కోవిదుడిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా, స్వాతంత్ర్యోద్యమంలో దళిత నాయకుడిగా నేకాక ఆంథ్రోపోలజిస్ట్ , హిస్టారియన్, బెస్ట్ స్పీకర్, రైటర్, ఎకానమిస్ట్, ఎడిటర్, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్తగా ఖ్యాతిపొందిన అంబేద్కర్ 1956లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం 1990లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' పొందారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ గురిoచి తెలుసుకోవాల్సిన అంశాలు
జీవన చిత్రం
☞ తల్లిదండ్రులు :- తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.
☞ జననం:- 14 ఏప్రిల్ 1891
☞ ప్రాంతం :- మావ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) ( రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)
☞ వివాహం:-
* రమాబాయి అంబేద్కర్:- 1906 లో వివాహం జరిగింది, ఆయన ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు., చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో చనిపోయారు.
* సవిత అంబేద్కర్ :- అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ తిన్న ఆరోగ్యన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు..
☞ మరణం:- రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు, నిద్రలేమి, మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు .
తన ఆఖరి పుస్తకం "Buddha and his Dhamma" పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం చెందారు
బాబాసాహెబ్ చదువులు - ప్రత్యేకతలు
✍ మెట్రికులేషన్ -1908
✍ B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్
✍ M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.
✍ Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.
✍ D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు
✍ M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్
✍ Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది
✍ Political Economics - Germany.
✍ LLD - (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India.
✍ D.Litt - (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.
✍ బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు., ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.
తెలిసిన బాషలు
- మరాఠీ
- హిందీ
- ఇంగ్లీషు
- గుజరాతీ
పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )
- సంస్కృతం
- జర్మన్
- పార్శీ
- ఫ్రెంచ్
ఉద్యమ జీవితం
బాబాసాహెబ్ స్థాపించిన ఉద్యమ సంస్థలు:-
1. బహిషృిత హితకారిణి సభ :- జులై 20, 1924
2. సమత సైనిక్ దళ్ :- మార్చి 13, 1927
బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు:-
1. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)-- ఆగస్టు 16, 1936
2. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)-- జులై 19, 1942 ( ILP నే SCF గా మార్చారు)
3. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) - అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది)
బాబాసాహెబ్ స్థాపించిన విధ్యా సంస్థలు
1. డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూన్ 14, 1928
2. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూలై 08, 1945
3. సిద్ధార్థ్ కాలేజి, ముంబై -- జూన్ 20, 1946
4. మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ -- జూన్ 01, 1950
☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ
1. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా -- మే 4, 1955
బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు
- మహద్ చెరువు ఉద్యమం -20/3/1927
- మొహాళీ (ఘులేల)తిరుగుబాటు -12/2/1939
- అంబాదేవీ మందిరం ఆందోళన -26/7/1927
- పూణే కౌన్సిల్ ఉద్యమం - 4/6/1946
- పర్వతీ ఆలయ ఉద్యమం -22/9/1929
- నాగపూర్ ఆందోళన - 3/9/1946
- కాలారామ్ ఆలయ ఆందోళన -2/3/1930
- లక్నౌ ఉద్యమం - 2/3/1947
- ముఖేడ్ ఉద్యమం -23/9/1931
బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు
*- మూక్ నాయక్ - జనవరి 31, 1920
*- బహిషృిత భారత్ - ఏప్రిల్ 3, 1927
*- సమత - జూన్ 29, 1928
*- జనత - నవంబరు 24, 1930
*- ప్రభుద్ధ భారత్ - ఫిబ్రవరి 4, 1956
బాబాసాహెబ్ ప్రత్యేకతలు - దక్కిన గౌరవాలు
☞- బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే..
☞- లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్
☞- ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్
☞- ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు
☞- లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి
☞- తన ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు.
అరుదైన గౌరవాలు
☞- భారత రత్న - ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం
☞- కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు
☞- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత
☞- CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN
Wednesday, 13 April 2016
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే..ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే..
ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.
దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’ గా విశేషంగా జరుపుకుంటాం.
ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు
Tuesday, 12 April 2016
Monday, 11 April 2016
Sunday, 10 April 2016
Saturday, 9 April 2016
Friday, 8 April 2016
ఉగాది పుట్టుక వెనుక ఆసక్తికరమైన పురాణ కథ..
ఉగాది పుట్టుక వెనుక మరో ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది. విష్ణుమూర్తి నాభిtpలోంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. సృష్టిబాధ్యత స్వీకరించిన బ్రహ్మ తనతో పాటు నిత్యం ఉండమని విష్ణువును కోరాడు. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్టున్న తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇస్తాడు. ఇదే మొదటి దేవుని విగ్రహమని అంటారు. దాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తి చేసిన బ్రహ్మ, ఆతర్వాత దాన్ని సూర్యుని కోరిక మేరకు అతనికి ఇచ్చాడు. సూర్యుడు తన కొడుకైన మనువుకు, మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికి ఇచ్చారు. అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించాడు. ఆపై విభీషణుడి కోరికపై రాముడు దాన్ని ఇచ్చాడు. అయితే లంకకు తీసుకెళ్లే దారిలో విభీషణుడు దాన్ని పొరపాటున నేలపై ఉంచడంతో అది అక్కడే పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే తమిళనాడులోని శ్రీరంగం అనీ, ఆ విగ్రహమే శ్రీరంగనాథస్వామి అని చెబుతారు. ఆ సంఘటన కూడా ఉగాదినాడే సంభవించిందంటారు.
* ఉగాదిని మనతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, సింధీ ప్రజలు చేసుకుంటారు. మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వా అని, మణిపూర్లో సాజిబు చేరోబా అని, సింధీ ప్రజలు చేత చాంద్ అని పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది పచ్చడిని బేవు-బెల్లా అంటారు.
* ఉగాది రోజు అమ్మ ఆరు రుచులతో కూడిన పచ్చడి చేస్తుంది కదా? దానర్థం ఏమటంటే జీవితంలో సుఖ, సంతోషాలు, కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలనేదే! ఆరు రుచుల్లో తీపి సంతోషానికి, చేదు బాధకి, కారం కోపానికి, ఉప్పు భయానికి, పులుపు చిరాకుకు, వగరు ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు
Tuesday, 5 April 2016
Monday, 4 April 2016
Saturday, 2 April 2016
Friday, 1 April 2016
sambusrinivas: ఖర్చు తక్కువయ్యే single బేడ్ రూం
sambusrinivas: ఖర్చు తక్కువయ్యే single బేడ్ రూం: ఖర్చు తక్కువయ్యే single బేడ్ రూం
Subscribe to:
Posts (Atom)